Saturday, September 28, 2024
Homeఆంధ్రప్రదేశ్Mantralayam: మాధవరం గ్రామంలో కవాతు

Mantralayam: మాధవరం గ్రామంలో కవాతు

ఎన్నికల నేపథ్యంలో..

మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు .. రాబోవు ఎలక్షన్ల నిమిత్తం ఏస్ ఇ లు G కృష్ణమూర్తి, గోపినాథ్ ల ఆధ్వర్యంలో కేంద్ర పోలీసు బలగాలు మాధవరం గ్రామంలో కవాతు నిర్వహించడం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఏ ఏస్ ఇ బందెనవాజ్, కానిస్టేబుల్ వీరేష్, వీరాంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News