Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: వైసీపీనే గెలిపించాలంటూ బుట్టా ప్రచారం

Emmiganuru: వైసీపీనే గెలిపించాలంటూ బుట్టా ప్రచారం

ఇంటింటి ప్రచారం చేసిన బుట్టా

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలని ఎమ్మిగనూరు వైసిపి అభ్యర్థి బుట్టా రేణుక కోరారు. పట్టణంలోని 21 వ వార్డు లో బుట్టా రేణుక ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ప్రజలను కలుసుకొని వారి సమస్యలు తెలుసుకొంటూ ప్రచారాన్ని చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నాతో పాటు కర్నూలు వైసిపి ఎంపీ అభ్యర్థి బీవై రామయ్యను గెలిపించాలని అభ్యర్థించారు. అలాగే అడివప్ప మఠం సమీపంలో ఉన్న పిరమిడ్ ధ్యాన మందిరంకు వెళ్లి కొద్ది సేపు ధ్యానం చేశారు.

- Advertisement -

వైకాపా నాయకులు బుట్టా శివ నీలకంఠ, బుట్టా ప్రతుల్ , షాప్ నెట్ వర్క్ చైర్మన్ మాచాని వెంకటేష్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రఘు, వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్, వైకాపా నాయకులు తారా రాజశేఖర్, సయ్యద్ చాంద్, కామర్తి నాగేషప్ప, బుట్టా రంగయ్య,రియాజ్ అహమ్మద్,కొమ్ము రాజశేఖర్, యూకే వీరేంద్ర, కోటకొండ నరసింహులు,విశ్వనాథ్ రమేష్, అబ్రార్, శివ ప్రసాద్,నీలకంఠ, అమాన్,వహీద్,సుధాకర్, కొరి శెట్టి విశ్వనాథ్, ప్రతాప్ రెడ్డి,వడ్డే వీరేష్,చంద్ర శేఖర్, గట్టు ఖాజా, మాచాని రఘు, రామలింగ రెడ్డి,సురేష్ చౌదరి, రాజాక్,మదు, బుట్టా యూత్ ఉబెద్, ఫయాజ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News