సీఎం, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశమైన నాయకులు, పార్లమెంట్ ఎన్నికలు, తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. 29న సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్ లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ భేటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు హాజరుకానున్నారు. సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలపై ప్రచార వ్యూహాలపై వీరంతా చర్చించనున్నారు.
Mahesh Kumar Gaud bheti with CM Revanth: సీఎం రేవంత్ తో మహేష్ కుమార్ గౌడ్ భేటీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES