Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: జగన్ కొండంత అండ

Emmiganuru: జగన్ కొండంత అండ

ప్రచారంలో బుట్టా రేణుక

పేదలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొండంత అండ అని ఎమ్మిగనురు వైసిపి అభ్యర్థి బుట్టా రేణుక అన్నారు. స్థానిక 26 వ వార్డులో ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బుట్టా రేణుక ఇంటింటి ప్రచారం చేశారు. వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులను వివరించారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని అభ్యర్థించారు.

- Advertisement -

కార్యక్రమంలో వైసిపి నాయకులు బుట్టా శివ నీలకంఠ, శాప్ నెట్ వర్క్ కార్పొరేషన్ చైర్మన్ మాచాని వెంకటేష్, మల్లెల గ్రూప్ డైరెక్టర్, సామాజిక వేత్త మల్లెల అల్ ఫ్రైడ్ రాజు, వైకాపా నాయకులు కదిరికోట సునీల్ కుమార్, బుట్టా రంగయ్య, రియాజ్ అహమ్మద్,బోయ బజారి, కామార్తి నాగేశప్ప, శివ ప్రసాద్,సుధాకర్, రాజారత్నం, కొమ్ము రాజశేఖర్, ప్రతాప్ రెడ్డి,కోటకొండ నరసింహులు, విశ్వనాథ్ రమేష్, రజాక్, మహబూబ్ భాష, గోకారి, రఘు, యాకత్, ఖిబుల హుసేన్, ఉబెద్, ఫయాజ్, చాంద్ బాషా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News