Sunday, October 6, 2024
HomeతెలంగాణKCR visit: పంట పొలాలను సందర్శిస్తున్న కేసీఆర్

KCR visit: పంట పొలాలను సందర్శిస్తున్న కేసీఆర్

దేవరుప్పల దరావత్ తండకు కేసీఆర్

నీళ్లందక ఎండిన పంటలను పరిశీలించి రైతన్నల కన్నీళ్లను తుడిచి ధైర్యాన్ని నింపేందుకు క్షేత్రస్థాయి పర్యటన కోసం బయలుదేరిన బిఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖమంత్రి కేసీఆర్. నేరుగా జనగాం జిల్లా దేవరుప్పల దరావత్ తండకు చేరుకోనున్నారు.

- Advertisement -

బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అడుగడుగునా జన నీరాజనం పలికారు. ఎండిన పంటల పరిశీలనకు బయలుదేరిన కేసీఆర్ కు తండోపతండాలుగా తరలి వచ్చి ఘనంగా స్వాగతం పలుకుతున్న రైతన్నలు, బీఆర్ఎస్ కార్యకర్తలు. తుర్కపల్లి, భువనగిరిలల్లో ఆయనకు ఘన స్వాగతం లభించింది.

మరికాసేపట్లో దేవరుప్పుల కు చేరుకోనున్న బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైతుల కన్నీళ్లు తుడవనున్న కేసీఆర్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News