Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్Kavitha: అదానీపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు ? కవిత మండిపాటు

Kavitha: అదానీపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు ? కవిత మండిపాటు

10 లక్షల కోట్ల మేర దేశ ప్రజల సంపదంతా ఆవిరైతే.. అంతా బాగేనే ఉందని ఆర్థిక శాఖ మంత్రి ఎలా అంటారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఏ ప్రభుత్వం మద్ధతుతో ఆదానీ 60 వేల కోట్ల నుంచి 10 లక్షల కోట్లకు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారో అందరికి తెలుసన్న కవిత.. ప్రజల ముందుకొచ్చి ప్రధాని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదానీ కుంభకోణపై జేపీసీ ఏర్పాటు చేయాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News