Thursday, April 10, 2025
HomeతెలంగాణChegunta: 15వ తేదీ లోగా రేషన్ బియ్యం తీసుకోండి

Chegunta: 15వ తేదీ లోగా రేషన్ బియ్యం తీసుకోండి

లేకపోతే సర్కారు వెనక్కు తీసుకుంటుంది

చేగుంట మండల కేంద్రంలో చౌక ధరల దుకాణంలో దుకాణం అధినేత అయిత అన్నపూర్ణ దివాకర్ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయునది ఏమనగా..ప్రతి నెల ఒకటో తారీకు నుండి 15వ తారీకు లోపు రేషన్ బియ్యం తీసుకోవాలని వారు కోరారు. తీసుకొని ఎడల ఆ బియ్యం ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుందని వారు తెలియజేశారు. లబ్ధి పొందేవారు తొందరగా వచ్చి వారికి వచ్చే బియ్యం తీసుకొని పోవాల్సిందిగా వారు ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News