Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: అహోబిలం బ్రహ్మోత్సవాలు ఘనంగా చేయండి: విప్ గంగుల

Allagadda: అహోబిలం బ్రహ్మోత్సవాలు ఘనంగా చేయండి: విప్ గంగుల

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈనెల 24 ప్రారంభమై వచ్చే నెల మార్చి 8 వరకు జరుగనున్నాయి. ఎగువ-దిగువ బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారుయ ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా శాసన మండలి విప్ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు.

- Advertisement -

అహోబిలం నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ..మొట్టమొదటిసారి అహోబిలం మఠం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు సమన్వయంతో చేయాలన్నారు. ఎక్కడా రాజీ పడకుండా భక్తులందరికీ సౌకర్యాలు కల్పించాలని గంగుల ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News