Saturday, October 12, 2024
HomeతెలంగాణChegunta: చెక్ పోస్ట్ వద్ద నిఘా

Chegunta: చెక్ పోస్ట్ వద్ద నిఘా

వాహనాల తనిఖీ

చేగుంట మండలం బోనాల కొండాపూర్ చౌరస్తా వద్ద చెక్ పోస్ట్ వద్ద ఎన్నికల సంఘం అబ్జర్వర్ సునీల్ కుమార్ రాజ వంశీ, చేగుంట మండల తహసిల్దార్ గియా సున్నీసా బేగం వాహనాలు తనిఖీ చేశారు. చెక్ పోస్ట్ వద్ద సిబ్బందికి నీటి సదుపాయం, కెమెరాలు ఉన్నాయా లేవా అని చెక్ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. సునీల్ కుమార్ రాజవంశీ మాట్లాడుతూ ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా ఆపి సరిగ్గా చూడాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News