Thursday, April 24, 2025
HomeతెలంగాణChegunta: నీలం మధు కోసం చెరుకు ప్రచారం

Chegunta: నీలం మధు కోసం చెరుకు ప్రచారం

అక్బర్పేట్ లో ఎన్నికల సందడి

అక్బర్ పేట భూంపల్లి మండలంలోని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక నియోజకవర్గం లోని అక్బర్పేట్ లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజును గెలిపించాలని ముమ్మర ప్రచారం సాగుతోంది.

- Advertisement -

నీలం మధుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలు అమలు చేశామని ఆరో గ్యారెంటీ కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత అమలు చేస్తామని తప్పకుండా మెదక్ ఎంపీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News