Thursday, September 12, 2024
HomeతెలంగాణHyd: కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పిన గిరిజన నేతలు

Hyd: కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పిన గిరిజన నేతలు

పోడు భూముల వ్యవహారానికి సంబంధించి శాశ్వత పరిష్కారం దిశగా, గిరిజనులకు మేలు కలిగే విధంగా.. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ లో ప్రకటన చేసిన సందర్భంగా… పోడు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జోగు రామన్న, బాల్క సుమన్, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, రేఖా నాయక్, బాపూరావు, విఠల్ రెడ్డి, ఆత్రం సక్కు… తదితులున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News