Sunday, June 22, 2025
Homeఆంధ్రప్రదేశ్AP polling: రాష్ట్రంలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

AP polling: రాష్ట్రంలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం 7.00 గంటల నుంచి ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలలో పట్టిష్టమైన పోలీసు భద్రత మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు తావు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినప్పటికీ, నైపుణ్యం గల BEL ఇంజనీర్ల సహకారంతో సెక్టర్ అధికారులు రిజర్వులో ఉన్న ఈవీఎంలను ఏర్పాటు చేయడంతో ఆయా పోలింగ్ స్టేషన్లో కూడా ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News