Friday, September 20, 2024
Homeపాలిటిక్స్TDP 48 YCP 8 NDA 250 INDIA 210

TDP 48 YCP 8 NDA 250 INDIA 210

ఏపీలో వెనుకబడ్డ మంత్రులు

దేశంలో ఓట్ల లెక్కింపు ఆసక్తికరమైన ట్రెండ్స్ ప్రదర్శిస్తున్నాయి. మరోవైపు ఏపీ అసెంబ్లీలో వైసీపీ వెనుకబడగా ప్రస్తుత రౌండ్లలో టీడీపీ లీడింగ్ లో ఉంది.

- Advertisement -

అటు ఇండియా కూటమి కూడా దూకుడు చూపుతూ 210 స్థానాల్లో లీడింగ్ లో ఉండటం విశేషం కాగా ఎన్డీఏ 250 సీట్లలో లీడింగ్ లో ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News