Friday, October 18, 2024
Homeఆంధ్రప్రదేశ్Chandrasekhar Pemmasani Richest MP: రిచ్చెస్ట్ ఎంపీగా మనోడు

Chandrasekhar Pemmasani Richest MP: రిచ్చెస్ట్ ఎంపీగా మనోడు

డా. పెమ్మసాని కేంద్ర మంత్రిగా..

ఆశ్చర్యకరమైన విషయమైనా మనోడు రిచ్చెస్ట్ ఎంపీగా ఈ పార్లమెంట్ లో కొత్త రికార్డ్ సృష్టించారు. చంద్రశేఖర్ పెమ్మసాని అనే ఈ ఎంపీ మోడీ మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టే ఛాన్స్ దక్కించుకోవాటం విశేషం.

- Advertisement -

గుంటూరుకు చెందిన టీడీపీ ఎంపీ చంద్రశేఖర్ పెమ్మసాని 5,700 కోట్లతో ఆగర్భశ్రీమంతుడిగా ఉన్నారు. గుంటూరులోని బుర్రిపాలెంలో జన్మించిన చంద్రశేఖర్ ఎంబీబీఎస్ పూర్తిచేశారు. యు వల్డ్ అనే ఆన్లైన్ లర్నింగ్ కంపెనీకి ప్రస్తుతం ఈ 48 ఏళ్ల డాక్టర్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు.

పెమ్మసాని ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తున్న ఈయన గుంటూరులో బాగా పాపులర్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News