Friday, September 20, 2024
Homeనేషనల్Orissa: నెవర్ ఫర్గెట్, నెవర్ ఫర్గివ్..పుల్వామా అమరులకు సుదర్శన్ పట్నాయక్ సెల్యూట్

Orissa: నెవర్ ఫర్గెట్, నెవర్ ఫర్గివ్..పుల్వామా అమరులకు సుదర్శన్ పట్నాయక్ సెల్యూట్

సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పుల్వామా దాడిలో అమరులైన సైనికులకు సెల్యూట్ చేస్తూ అద్భుతమైన శ్యాండ్ ఆర్ట్ వైరల్ గా మారింది. పుల్వామాలో టెర్రరిస్టుల దాడికి 2019లో 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కు చెందిన సైనికులు అమరులయ్యారు. వారందరికీ భారత జాతి నివాళి అర్పిస్తోంది. ఒరిస్సాకు చెందిన సైకత శిల్పి దేశంలోని పలు సంఘటనలు, ఈవెంట్స్, రోజులను గుర్తుచేస్తూ ఇలా సైకత శిల్పాలు రూపొందిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News