Thursday, April 10, 2025
HomeతెలంగాణChegunta: బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

Chegunta: బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

చెరుకు ఆదేశాల మేరకు..

చేగుంట మండల కేంద్రంలో ఇటీవల ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన తిరుపతి సాయికుమార్ కుటుంబాన్ని పరామర్శించి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఆర్థిక సహాయం కింద 50 కిలోల బియ్యాన్ని కాంగ్రెస్ యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్ మృతుని కుటుంబానికి అందించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్ల నవీన్ కుమార్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మద్దూరి రాజు శంకర్ కిట్టు సంతోష్ వెంకటి మెట్టు రవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News