Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan met public: ప్రజలను కలిసిన వైసీపీ అధ్యక్షుడు జగన్

Jagan met public: ప్రజలను కలిసిన వైసీపీ అధ్యక్షుడు జగన్

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్, క్యాంపు కార్యాలయంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు, నేతలను కలుసుకున్నారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News