Wednesday, April 16, 2025
HomeదైవంMantralayam: హంసవాహనంపై ప్రహ్లాదరాయల దర్శనం

Mantralayam: హంసవాహనంపై ప్రహ్లాదరాయల దర్శనం

హంసవాహనంపై ప్రహ్లాద రాయలు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సప్తరాత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజున ఉత్సవ మూర్తిని హంస వాహనంపై ఉరేగించారు. అంతకు ముందు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఎం టీ ఆర్ లైనులో మద్వమార్గం విస్తరించిన కారిడార్‌ను ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఉత్సవ మంటపానికి తరలి వెళ్లి అక్కడ శకోత్సవం నిర్వహించారు. అనంతరం శ్రీ హంసవాహన ప్రహల్లాదరాజులకు హెచ్.హెచ్ .శ్రీ స్వామీజీ మంగళారతి నిర్వహించి ఉత్సవాన్ని ప్రారంభించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News