Friday, September 20, 2024
HomeNewsGodavarikhani: రైతులను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్

Godavarikhani: రైతులను నట్టేట ముంచుతున్న కాంగ్రెస్

కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా బీఆర్‌ఎస్‌ పార్టీ పిలుపు మేరకు గోదావరిఖని ప్రధాన చౌరస్తా లో బి.ఆర్.ఎస్. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తూన్నామని పేర్కొన్నారు. రైతులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా కాంగ్రెస్ పార్టీని, నాయకత్వాన్ని ప్రజలు  నిలదీయాలని  రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరు మారకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News