Tuesday, September 17, 2024
Homeఆంధ్రప్రదేశ్Adoni: నారా లోకేష్ ని కలిసిన TNSF నాయకులు

Adoni: నారా లోకేష్ ని కలిసిన TNSF నాయకులు

ఆదోని నియోజక వర్గ అధ్యక్షులు గతంలో టీడీపీ అధికారం ఉన్న సమయంలో ఆదోని ప్రాంతంలో ఉన్న విద్యార్థుల కోసం ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోరగా 2018 లో GO నెం MS19 ద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయించారు. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని గెలిపిస్తే డిగ్రీ కళాశాల పనులు వేగవంతంగా పూర్తి చేస్తానని హామీ ఇచ్చి, విద్యార్థుల ఓట్లను దండుకొని నాలుగేళ్లు కాలయాపన చేసి, మరల జీవో చేస్తున్న అని కల్లబొల్లి మాటలు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. సంక్షేమ హాస్టల్స్ కు సొంత భవనాలు లేవు అని విచారించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News