Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Advantage AP: ముగిసిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్

Advantage AP: ముగిసిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌- 2023లో రెండు రోజుల సదస్సులో మొత్తం రూ.13,41,734 కోట్ల విలువైన పెట్టుబడులతో 378 ఎంఓయూలు పూర్తయ్యాయి. ఈ ఒప్పందాల వల్ల మొత్తం 6,09,868 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని ఏపీ సర్కారు వెల్లడించింది. తొలిరోజు సమ్మిట్‌లో రూ.11.85 లక్షల కోట్లు విలువైన పెట్టుబడులతో 92 ఎంఓయూలు చేసుకోగా, వీటి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
రెండో రోజు సదస్సులో భాగంగా రూ.1.56 లక్షల కోట్ల పెట్టుబడులతో 286 ఎంఓయూలు చేసుకోగా, వీటి ద్వారా సుమారు 2.09 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News