Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోండి

Allagadda: 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోండి

మహాశివరాత్రి పురస్కరించుకొని పట్టణంలోని ప్రముఖ శివాలయం లో బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో దేశంలోని ఉన్న 12 జ్యోతిర్లింగాలను స్థాపించారు . విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు త్రినేత్ర మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణ ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో జ్యోతిర్లింగాలను దర్శించుకొని ధర్మం కోసం పుణ్యఫలము పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారిలు , స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News