Tuesday, September 17, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: వైసీపీని వీడి టిడిపిలో చేరిన 15 కుటుంబాలు

Allagadda: వైసీపీని వీడి టిడిపిలో చేరిన 15 కుటుంబాలు


ఆళ్లగడ్డ మండలం పెద్దకందుకూరు గ్రామానికి చెందిన 15 కుటుంబాలు వైసీపీని వీడి టిడిపిలోకి చేరారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త టిడిపి నాయకుడు భార్గవ్ రామ్ ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలోని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నివాస కార్యాలయంలో టిడిపి యువ నాయకుడు భార్గవ్ రామ్ మండలంలోని పెద్ద కందుకూరు గ్రామానికి చెందిన 15 వైసిపి కుటుంబాలు వారందరికీ టిడిపి
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు భార్గవ్ రామ్. పార్టీలో చేరిన పెద్ద కందుకూరు గ్రామానికి చెందిన వైసిపి 4 వార్డు మెంబర్ రాయిని కొండయ్య, రాయిని శ్రీనివాసులు, నరేష్, పవన్, దుర్వేసుల రమేష్, సానా సుబ్బయ్య, అర్జి గారి అన్నయ్య, ఓబులేష్, చల్ల వెంకట కృష్ణయ్య మరికొందరు టీడీపీలో చేరారని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News