Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Aluru: పిసిసి అధ్యక్షురాలు షర్మిలను కలిసిన నాగరాజ్ యాదవ్

Aluru: పిసిసి అధ్యక్షురాలు షర్మిలను కలిసిన నాగరాజ్ యాదవ్

ఆలూరు అసెంబ్లీ టికెట్ కావాలంటూ..

ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిళను కలిసి ఆలూరు అసెంబ్లీ టికెట్ తనకు కేటాయించాలని కోరినట్లు ఆలూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగరాజు యాదవ్ తెలిపారు. విజయవాడలో కాంగ్రేస్ పార్టీ కార్యకర్తల, నాయకుల సమావేశం అనంతరం కర్నూల్ జిల్లా అధ్యక్షుడు బాబు రావుతో కలిసి పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేశామని తమను గుర్తించి ఆలూరు టికెట్ కేటాయించాలని పిసిసి అధ్యక్షురాలు షర్మిళను కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News