Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Aluru: మంత్రి గుమ్మనూరు జయరాం ఇంట విషాదం

Aluru: మంత్రి గుమ్మనూరు జయరాం ఇంట విషాదం

మంత్రి గుమ్మనూరు జయరాం తమ్ముడు నారాయణ స్వామి భార్య అనారోగ్యంతో ఆకస్మిక మృతి చెందారు. బెంగళూరులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుమ్మనూరు త్రివేణి శుక్రవారం ఉదయం మృతి చెందారు. నేడు మధ్యాహ్నం 3:00గంటలకు ఆలూరులోని స్వగృహానికి మంత్రి గుమ్మనూరు చేరుకొనే అవకాశముంది. ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని మధ్యాహ్నం ఆలూరులోని నివాసంలో ఉంచనున్నట్లు కుటుంబ సభ్యుల వెల్లడించారు. త్రివేణి అంత్యక్రియలు రేపు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News