Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Anantapur: నారా లోకేష్ తో భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి

Anantapur: నారా లోకేష్ తో భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి

అనంతపురం జిల్లాలో జరుగుతున్న యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ ను కలిశారు ఆళ్లగడ్డ తెలుగుదేశం యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి. మంగళవారం అనంతపురం జిల్లాలో పాదయాత్రలో నారా లోకేష్ ని కలిశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ తో భూమా జగత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు

- Advertisement -

అనంతరం నారా లోకేష్ తో పాటు భూమా జగత్ రెడ్డి అడుగులో అడుగు వేస్తూ  టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రజలతో కలసి పాదయాత్ర చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ నుండి పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు నారా లోకేష్ బాబును కలిశారు. వారందరినీ పేరుపేరునా భూమా జగద్వికేత రెడ్డి నారా లోకేష్ కు పరిచయం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News