Thursday, April 10, 2025
Homeఆంధ్రప్రదేశ్Mahanandi: మహానంది ఎంపీడీవోగా ఏవో శ్రీనివాస్ రెడ్డి

Mahanandi: మహానంది ఎంపీడీవోగా ఏవో శ్రీనివాస్ రెడ్డి

బాధ్యతలు స్వీకారం

మహానంది నూతన ఎంపీడీవోగా ఏవో శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మహానంది మండల కేంద్రం తిమ్మాపురం గ్రామంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శివ నాగజ్యోతి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మహానంది ఎంపీడీవోగా ఆయనని నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ మహానంది మండలంలో ప్రజలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఆయనను ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News