Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Assembly: 5వ తేదీ నుండి AP అసెంబ్లీ

AP Assembly: 5వ తేదీ నుండి AP అసెంబ్లీ

నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈనెల 5వ తేదీ సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారని అసెంబ్లీ కార్యదర్శి డా.పిపికె రామాచార్యులు తెలియజేశారు. 5వ తేది సోమవారం ఉదయం 10 గం.లకు వెలగపూడిలోని రాష్ట్ర అసెంబ్లీ భవనంలో శాసన మండలి, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News