Thursday, April 10, 2025
Homeఆంధ్రప్రదేశ్AP CM: పలు పరిశ్రమలు ప్రారంభించిన సీఎం

AP CM: పలు పరిశ్రమలు ప్రారంభించిన సీఎం

సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్ గా..

ఇండస్ట్రీస్‌, పుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల్లో పలు పరిశ్రమలకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్ధాపనలు, భూమిపూజ చేసిన సీఎం వైయస్‌.జగన్‌.

- Advertisement -

పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, వ్యవసాయ, పుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్‌ యువరాజ్, పుడ్‌ ప్రాసెసింగ్‌ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ ప్రవీణ్‌ కుమార్, హేండ్‌లూమ్స్‌ అండ్‌ టెక్ట్స్‌టైల్స్‌ కమిషనర్‌ ఎం ఎం నాయక్, పరిశ్రమలశాఖ కమిషనర్‌ సీహెచ్‌ రాజేశ్వరరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, పలు పరిశ్రమలు, పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ప్రతినిధులు హాజరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News