Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: విద్యుత్‌ శాఖపై జగన్‌ సమీక్ష

AP: విద్యుత్‌ శాఖపై జగన్‌ సమీక్ష

ముఖ్యమంత్రి జగన్ విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌, అటవీ పర్యావరణం, మైన్స్‌ అండ్‌ జియాలజీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌రెడ్డి, ఇంధన శాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్‌. గుల్జార్‌, ట్రాన్స్‌కో జేఎండీ పృధ్వీతేజ్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News