Monday, July 8, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: కంటి వెలుగు ఫేజ్ 3 ప్రారంభం

AP: కంటి వెలుగు ఫేజ్ 3 ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. వైఎస్సార్ కంటి వెలుగు ఫేజ్ 3 ను సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా ఆయన ప్రారంభించారు. వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షను నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News