ఆంధ్రప్రదేశ్ లో కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. వైఎస్సార్ కంటి వెలుగు ఫేజ్ 3 ను సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా ఆయన ప్రారంభించారు. వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షను నిర్వహించారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/03/1-1024x361.jpg)
ఆంధ్రప్రదేశ్ లో కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. వైఎస్సార్ కంటి వెలుగు ఫేజ్ 3 ను సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా ఆయన ప్రారంభించారు. వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షను నిర్వహించారు.