Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: సీఎంను కలిసిన ప్రొబెషనరీ ఐఏఎస్ లు

AP: సీఎంను కలిసిన ప్రొబెషనరీ ఐఏఎస్ లు

పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేయండి

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు 10 మంది ఐఏఎస్‌ ప్రొబేషనర్స్‌ (ఏపీ క్యాడర్‌ అసిస్టెంట్‌ కలెక్టర్స్‌ అండర్‌ ట్రైనింగ్‌ 2022 బ్యాచ్‌).

- Advertisement -

బి.స్మరణ్‌ రాజ్‌ (అనకాపల్లి జిల్లాకు అలాట్‌మెంట్‌), బి.సహదిత్‌ వెంకట్‌ త్రివినాగ్‌ (విజయనగరం), సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి (తూర్పుగోదావరి), కల్పశ్రీ కే.ఆర్‌ (పల్నాడు), కుషల్‌ జైన్‌ (అనంతపురం), మంత్రి మౌర్య భరద్వాజ్‌ (వైఎస్సార్‌ జిల్లా), రాఘవేంద్ర మీనా (శ్రీకాకుళం), సౌర్య మన్‌ పటేల్‌ (ప్రకాశం), తిరుమణి శ్రీ పూజ (ఏలూరు), వి.సంజనా సింహా (ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు) సీఎం జగన్ తో భేటీ అయిన ప్రొబెషనరీ ఐఏఎస్ ల్లో ఉన్నారు.

ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేస్తూ, సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ముందుకుసాగాలని మార్గనిర్ధేశం చేసి ఆల్‌ ద వెరీ బెస్ట్‌ చెప్పారు సీఎం. ఈ సందర్భంగా సీఎంని కలిశారు ఏపీ హెచ్‌ఆర్‌డీ డీజీ ఆర్‌.పి.సిసోడియా, ఏపీ హెచ్‌ఆర్‌డీ జేడీజీ పి.ఎస్‌.ప్రద్యుమ్న.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News