రాజ్ భవన్ లో గవర్నర్ జస్టిస్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరయ్యారు ముఖ్యమంత్రి వైయస్. జగన్, వైయస్. భారతి దంపతులు.
- Advertisement -
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/4551c57c-9cbb-4541-a0d6-299b2250115f-1011x1024.jpg)
ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు కొట్టు సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, జోగి రమేష్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పలువురు ఉన్నతాధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/6ce277ab-39ae-4e78-bcb1-5f32a2823936-1-1024x478.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/08/f29a60a7-85ce-426e-8235-29e8bb4ef58e-1024x582.jpg)