Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్AP: జగన్ ను కలిసిన కేంద్ర మంత్రి

AP: జగన్ ను కలిసిన కేంద్ర మంత్రి

సీఎంతో మర్యాదపూర్వకంగా భేటీ

ముఖ్యమంత్రి జగన్ తో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్‌. జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు కేంద్ర భూవిజ్ఞాన శాఖ మంత్రి శ్రీ కిరణ్‌ రిజిజు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ వి. బాలశౌరి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad