Tuesday, July 2, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: జగన్ తో దళిత ఎమ్మెల్యేల భేటీ

AP: జగన్ తో దళిత ఎమ్మెల్యేల భేటీ

శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ను వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దళిత ఎమ్మెల్యేలు కలిశారు. శాసనసభలో ఎమ్మెల్యే సుధాకర్‌బాబుపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దాడి ఘటనను సీఎంకు వివరించారు దళిత ఎమ్మెల్యేలు. టిడిపీ ఎమ్మెల్యే దాడిలో ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు మోచేయి గాయంతో పాటు వాచిందని సీఎంకు వివరించిన ఎమ్మెల్యేలు. సీఎంను కలిసిన వారిలో హోం శాఖ మంత్రి తానేటి వనిత, రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News