Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాళ్లు ప్రారంభం

AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాళ్లు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ(AP Assembly) ప్రాంగణంలో రెండు అరకు కాఫీ స్టాళ్ల(Araku Coffee Stall)ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి గుమ్మడి సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు. స్పీకర్‌ అయ్యన్న, డిప్యూటీ స్పీకర్‌ రఘురామ, పవన్‌కల్యాణ్‌కు చంద్రబాబు కాఫీ అందించారు. ఇక మండలి ఆవరణలో మరో కాఫీ స్టాల్‌ను ఛైర్మన్‌ మోషేను రాజు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad