Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్Banaganapalli: వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం

Banaganapalli: వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం

బటన్ నొక్కి నిధులు జమ చేసిన సీఎం

రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 4,19,583 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ.629.37 కోట్ల ఆర్ధిక సాయాన్ని నంద్యాల జిల్లా బనగానపల్లెలో బటన్‌ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News