Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్Bangalore: కన్నుమూసిన తారక రత్న

Bangalore: కన్నుమూసిన తారక రత్న

నందమూరి తారక రత్న కన్నుమూశారు. బెంగళూరులో చికిత్స పొందుతూ తారక రత్న మరణించారు. 40 ఏళ్ల తారక రత్న తీవ్ర గుండెపోటుకు గురికాగా 23 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందారు. తారక రత్న అకాల మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News