Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Bethamcharla: YCPలోకి 20 కుటుంబాలు

Bethamcharla: YCPలోకి 20 కుటుంబాలు

మంత్రి బుగ్గన సమక్షంలో..

బేతంచర్ల పట్టణంలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమక్షంలో, వై ఎస్ఆర్సిపి కండువా కప్పుకుని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో దుర్గా పేటకు చెందిన సైదు వారి 20 కుటుంబాలు చేరాయి. దుర్గాపేట కాలనీకి చెందిన సైదు పెద్ద మద్దయ్య, సైదు చిన్న మద్దయ్య, సైదు బాలరాజు, సైదు నడిపి మద్దయ్య, సైదు సాలయ్య, సైదు చిన్న అబ్బాయి, సైదు పెద్ద అబ్బాయి, సైదు మధు, సైదు మహేంద్ర, సైదు మనోజ్, సైదు గుడప మద్దయ్య, సైదు వెంకటేష్, సైదు శ్రీనివాసులు, సైదు మధుమోహన్, సైదు గోవర్ధన్, సైదు మధు కుమార్, కొంతమంది వైసీపీలో చేరారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ సిహెచ్ చలం రెడ్డి, మరియు సుందర రాజు, నడ్డి శ్రీనివాసులు, బొద్దుల రమేష్, గజ్జి మురళి, తిక్క వెంకటేశ్వర్లు, అంబాపురం ముద్దయ్య, బాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News