Sunday, November 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Bethamcharla: ఓటేసిన మంత్రి బుగ్గన

Bethamcharla: ఓటేసిన మంత్రి బుగ్గన

పోలింగ్ సరళి పరిశీలించిన బుగ్గన

డోన్ ఎంఎల్ఏ, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి స్వస్థల మైన బేతంచెర్ల పట్టణం నందు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఓటు వినియోగించుకున్నారు. బేతంచెర్ల మండలంలో పోలింగ్ సరళిని పరిశీలించి వచ్చి ఆర్థిక మంత్రి బుగ్గన బేతంచెర్ల పట్టణంలో ఓటేశారు.

- Advertisement -

డోన్, ప్యాపిలి మండలాల్లో పోలింగ్ సరళిని పరిశీలించడం కొరకు ఆర్థిక మంత్రి బుగ్గన వెళ్లారు. రాష్ట్ర, డోన్ నియోజకవర్గ ప్రజలంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి బుగ్గన ప్రజలకు పిలుపు నిచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad