Thursday, September 12, 2024
Homeఆంధ్రప్రదేశ్Bethamcharla: ఛలో హైదరాబాద్ బయలుదేరిన ఎంఎస్ఎఫ్ ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ నాయకులు

Bethamcharla: ఛలో హైదరాబాద్ బయలుదేరిన ఎంఎస్ఎఫ్ ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్ నాయకులు

సుప్రీం కోర్టు ద్వారా 30 సంవత్సరాల ఆకాంక్షను నెరవేర్చుకొని, నేడు హైదరాబాద్ వస్తున్న ఉద్యమాల పోరాట యోధుడు మాదిగ జాతి దేశ్ కా నేత మందకృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలకడం కోసం, దక్షిణాది రాష్ట్రాలలో వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు దిశగా చర్యలు తీసుకునే విధంగా శక్తి ప్రదర్శన, ఒక బలమైన భారీ ప్రదర్శన చేసేందుకు బేతంచెర్ల మండలం నుండి ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు అనిల్ మాదిగ , ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షుడు శేషు మాదిగ ఆధ్వర్యంలో హైదరాబాదుకు ఎంఎస్ఎఫ్, ఎంఆర్పిఎస్, ఎంఈఎఫ్ నాయకులు మధు, హరి, మనోజ్, పుల్లయ్య, ప్రశాంత్, భూపాల్, తదితరులు బేతంచెర్ల నుండి హైదరాబాద్ కు ఉదయాన్నే బయలుదేరి వెళ్లారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News