Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Bethamcharla: మద్దిలేటి స్వామికి పోటెత్తిన భక్తులు

Bethamcharla: మద్దిలేటి స్వామికి పోటెత్తిన భక్తులు

బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామ పరిధిలో వెలసిన శ్రీలక్ష్మి ఘనమద్దిలేటి నరసింహ స్వామిని వేలాది మందిభక్తులు భక్తిశ్రద్దలతో పూజలు చేసి వారివారి మొక్కుబడులు చెల్లించుకున్నారు. స్వామివారికి అభిషేకలధ్వారా, గండ దీపాలద్వారా, సేవాటికెట్లు, లడ్డువిక్రయాలు, కేశఖండనము, బాడుగ రూముల ద్వారా 8లక్షల 81వేల 872రూపాయలు ఆదాయం సమకురిందని ఆలయ కార్యనిర్వాహణ అధికారి పాండురంగారెడ్డి, దేవస్థానం ఆలయ పాలక మండలి కమిటి చైర్మన్ బి. సీతారామచంద్రులు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News