Wednesday, April 2, 2025
Homeఆంధ్రప్రదేశ్Bheemavaram: సర్రాజుకు భౌతిక కాయానికి జగన్ నివాళి

Bheemavaram: సర్రాజుకు భౌతిక కాయానికి జగన్ నివాళి

నిన్న రాత్రి అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన పాతపాటి సర్రాజు భౌతిక కాయానికి నివాళులర్పించారు సీఎం జగన్. క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గా గతంలో సర్రాజు సేవలందించారు. భీమవరంలోని పెద్ద అమిరంలోని పాతపాటి సర్రాజు నివాసంలో భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులను సీఎం జగన్ పరామర్శించి, ధైర్యం చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News