Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Bhuma Kishore joins YCP: బీజేపీ నుంచి వైసీపీలోకి భూమా కిషోర్ రెడ్డి

Bhuma Kishore joins YCP: బీజేపీ నుంచి వైసీపీలోకి భూమా కిషోర్ రెడ్డి

ఆళ్ళగడ్డ బీజేపీ ఇంఛార్జి..

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆళ్ళగడ్డ బీజేపీ ఇంఛార్జి భూమా కిషోర్‌ రెడ్డి. కిషోర్‌ రెడ్డితో పాటు వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్‌రెడ్డి, అంబటి మహేశ్వరరెడ్డి, పలువురు స్ధానిక బీజేపీ నాయకులు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల ఎంపి పోచా బ్రహ్మనందరెడ్డి, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి (నాని), వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News