Saturday, July 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Chagalamarri: వృద్ధులకు అన్నదానం

Chagalamarri: వృద్ధులకు అన్నదానం

అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో

కీ. శె.పసారపు క్రిష్ణమూర్తి వర్ధంతి సందర్భంగా ఉయ్యాలవాడ మండలం నర్సిపల్లే గ్రామ వాస్తవ్యులు కుమారుడు సుదర్శనప్ప సతీమణి నాగమణి దంపతుల కుమారుడు సుధీర్ సతీమణి భువనేశ్వరి కుమార్తె సుమనశ్రీ కుటుంబ సభ్యుల సహాయ సహకారముతో నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం నగళ్ళపాడు గ్రామంలోని వృద్ధాశ్రమంలో అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధుల సమక్షంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో అనాథ రక్షక్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వల్లంకొండు సాయి సుదర్శన్ రావు , పసారపు సుధీర్ , భువనేశ్వరి , సుమనశ్రీ , అంగడి విశ్వనాథ్ , అంగడి నాగరాజు , ఈశ్వర్ , ప్రసన్న , నాని , కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News