Tuesday, September 17, 2024
Homeఆంధ్రప్రదేశ్Chagalamarri: మధ్యాహ్న భోజన పరిశీలన

Chagalamarri: మధ్యాహ్న భోజన పరిశీలన

చాగలమర్రి మండలం చాగలమర్రి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర ) లో మధ్యాహ్న భోజనం పథకం కింద వడ్డిస్తున్న ఆహార నాణ్యతను ఆకస్మికంగా తనిఖీ చేశారు మండల అధ్యక్షులు రామిశెట్టి వీరభద్రుడు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు మహ్మద్ రఫీ , చాగలమరి గ్రామ ఉపసర్పంచ్ మహమ్మద్ సోహెల్ , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ కమిటీ చైర్మన్ అబ్దుల్లా పాల్గొన్నారు. పాఠశాలలో అమలు అవుతున్న మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించి భోజనం సంతృప్తికరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామిశెట్టి వీరభద్రుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు నాణ్యమైన శుచి, శుభ్రమైన భోజనము రోజుకొక రకమైన మెనూను ప్రకటించి విద్యార్థులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలాగా మంచి నిర్ణయమని విద్యార్థులకు ఇది ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News