Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్CM Jagan: రాష్ట్రంలో ఇక ఐబీ సిలబస్

CM Jagan: రాష్ట్రంలో ఇక ఐబీ సిలబస్

సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐబీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ కార్యక్రమం జరిగింది. ఈమేరకు ఐబీ సిలబస్ అందించేలా ఎంఓయూపై సంతకాలు చేశారు ఐబీ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌ matt costello, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌.

- Advertisement -

గవర్నమెంట్ స్కూల్ లో ఇంటర్నేషనల్ సిలబస్ ను ప్రవేశపెట్టడంలో భాగంగా ఐబీ సంస్థతో జగన్ సర్కారు ఒప్పందం చేసుకుంది. ప్రపంచంలో అత్యుత్తమ విద్యార్థులుగా తీర్చి దిద్దుతూ, ఐబీ సిలబస్ సర్టిఫికెట్ తో విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేలా కృషి చేస్తున్నట్టు ఈ సందర్భంగా సీఎం జగన్ చెప్పుకొచ్చారు. అంతకుముందు జరిగిన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఐబీ సిలబస్ ను ఆమోదించారు. అనంతరం ఈమేరకు ఒప్పందం ముగిసింది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News