Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan special pujas: 41 రోజులపాటు రాజశ్యామల సహస్ర చండీయాగం చేసిన సీఎం జగన్

Jagan special pujas: 41 రోజులపాటు రాజశ్యామల సహస్ర చండీయాగం చేసిన సీఎం జగన్

45 రోజులపాటు పూజలు

తాడేపల్లి ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైయస్‌.జగన్‌తో ప్రత్యేక పూజలు చేయించారు వేద పండితులు. ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ప్రజాహిత పాలన కొనసాగాలని, ఆయనకు విజయం చేకూరాలని ఆకాంక్షిస్తూ… 41 రోజులపాటు రాజశ్యామల సహస్ర చండీయాగం నిర్వహించిన నల్లపెద్ది శివరామ ప్రసాద శర్మ, గౌరావర్జుల నాగేంద్రశర్మలు ఈ పూజల తంతుగావించారు.

- Advertisement -

తాడేపల్లిలో 41 రోజుల పాటు యాగాన్ని మొత్తం 45 మంది వేద పండితులు నిర్వహించారు. ఇవాళ ముఖ్యమంత్రి నివాసంలో పూర్ణాహుతికి ఉపయోగించే ద్రవ్యాలకు సీఎం వైయస్‌.జగన్‌తో షోడషోపచార పూజలు చేయించిన వేద పండితులు.

అనంతరం ముఖ్యమంత్రికి ఆశీర్వచరనాలు అందించిన పండితులు.

కార్యక్రమంలో పాల్గొన్న చండీయాగ నిర్వాహకులు అరిమండ వరప్రసాదరెడ్డి, విజయశారదరెడ్డి దంపతులు, పడమట సురేష్‌బాబులు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News