Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: కలెక్టర్, ఎస్పీలను కలిసిన బుట్టా రేణుక

Emmiganuru: కలెక్టర్, ఎస్పీలను కలిసిన బుట్టా రేణుక

ఎమ్మిగనూరు నియోజకవర్గ వైకాపా ఇన్చార్జి, మాజీ ఎంపీ బుట్టా రేణుక జిల్లా కలెక్టర్ పీ రంజిత్ బాషా, ఎస్పీ జి బిందు మాధవ్ లను కలిశారు. బుట్టా రేణుకతో ఆమె భర్త వైసిపి నాయకులు బుట్టా నీలకంఠలు కలెక్టర్, ఎస్పీలను మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని సమస్యలపై దృష్టి సారించాలని బుట్టా రేణుక కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News