Sunday, September 29, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: కొనసాగుతున్న వైసీపీలోకి వలసలు

Emmiganuru: కొనసాగుతున్న వైసీపీలోకి వలసలు

బుట్టా రేణుక సమక్షంలో..

ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం హెచ్ కైరవాడి గ్రామానికి చెందిన అర్ అరుణమ్మతో గ్రామ సర్పంచ్ సువర్ణమ్మ, అర్ గౌతమ్ రెడ్డి, వడ్డే గోపాల్ కురువ సుంకన్న, మంగళి ఉరుకుందు, చాకలి శివ రాముడు, బోయ ఉరుకుందు, ఉప్పరి లక్ష్మన్న, బాలు, హరున్ బాషా, రహీమ్దుల్ల, వడ్డే హానుమన్న, వడ్డే శివతో పాటు మరో 200 మంది వైసిపి లో చేరారు. స్థానిక శిల్పా ఎస్టేట్ కాలనిలోని వైకాపా కార్యాలయంలో వైసిపి అభ్యర్థి బుట్టా రేణుక సమక్షంలో వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అరుణమ్మ, సువర్నమ్మ మాట్లాడుతూ బుట్టా రేణుక విజయానికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు బుట్టా శివ నీలకంఠ, బుట్టా ప్రతుల్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News